న్యూఢిల్లీ : మరో రెండురోజుల్లో రాఖీ పౌర్ణమి. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్ల పవిత్రబంధానికి ప్రతీరూపం. సోదర, సోదరీల బంధానికి ప్రతీక. కానీ ఢిల్లీలో ఓ యువకుడు తన సోదరి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. రాఖీ పండగా రెండురోజుల ముందు .. ఆమె కనుగుడ్లు పీకేందుకు ప్రయత్నించాడు. ఈ అమానుష ఘటన ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యుల వల్ల వెలుగచూసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/302AsGq
Tuesday, August 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment