బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామిని చాల కాలంగా వెంటాడుతున్న జంతకల్ అక్రమ మైనింగ్ కేసులో ఆయన ఊపిరిపీల్చుకున్నారు. జంతకల్ అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ) అధికారులు కొత్తగా తయారు చేసిన చార్జ్ షీట్ లో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి పేరు చేర్చలేదు. జంతకల్ మైనింగ్ కంపెనీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hvt4fe
Thursday, August 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment