Wednesday, August 21, 2019

తెలంగాణ వెనుకబడ్డది.. టీఆర్ఎస్‌పై కిషన్ రెడ్డి ఫైర్.. నిజామాబాద్‌కు పసుపు బోర్డు హామీ..!

హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు సంధించుకుంటూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ఇటీవల బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా రాష్ట్రానికి వచ్చిన దరిమిలా గులాబీ, కమలం పువ్వు నేతల మధ్య మాటల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PhuCjE

Related Posts:

0 comments:

Post a Comment