హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు సంధించుకుంటూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ఇటీవల బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా రాష్ట్రానికి వచ్చిన దరిమిలా గులాబీ, కమలం పువ్వు నేతల మధ్య మాటల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PhuCjE
తెలంగాణ వెనుకబడ్డది.. టీఆర్ఎస్పై కిషన్ రెడ్డి ఫైర్.. నిజామాబాద్కు పసుపు బోర్డు హామీ..!
Related Posts:
రాజధాని మార్చాలనుకుంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళండి..వైసీపీ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా: చంద్రబాబుఅమరావతి రాజధాని కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పోరాటం సాగిస్తున్నారు . సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి రాజధాని అమరావతికే టీడీపీ కట్టుబడి… Read More
రాజకీయ గొడవల్లో మహిళలను లాగొద్దు: చంద్రబాబుకు జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సూచన..!అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేపట… Read More
రిలయన్స్ చరిత్రలో తొలిసారి: ఆపదవికి అంబానీ కుటుంబం నుంచి కాకుండా ఇంకెవరు ..?ముంబై: ఒక కంపెనీకి ఛైర్మెన్ మరియు ఎండీలు వేర్వేరు వ్యక్తులు ఉండాలని సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా గతంలో సూచించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 … Read More
ఎన్ఆర్సీ అవసరం లేదు: మోడీ క్లారిటీ ఇవ్వాలంటూ నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలుపాట్నా: దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)పై మరోసారి సంచలన … Read More
Pawan Kalyan చర్యలు ఊహాతీతం: పొత్తుల వరకేనా? అనూహ్యంగా పావులు: కమల నేతలతో బిజీగా..!న్యూఢిల్లీ: `వాడి చర్యలు ఊహాతీతం వర్మా..`- పవన్ కల్యాణ్ నటించిన అజ్ఙాతవాసి మూవీలోని ఓ పాపులర్ డైలాగ్ ఇది. హీరో మనస్తత్వం ఏమిటనేది ఈ ఒక్క డైలాగ్తోనే త… Read More
0 comments:
Post a Comment