సిద్దిపేట/హైదరాబాద్ : వినాయక చవితి పర్వదినం నిర్వహించుకోవడం పై మాజీ మంత్రి హరీష్ రావు వినూత్నంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆలోచించడమే కాకుండా తన సొంత నియోజక వర్గమైన సిద్దిపేటలో ఆచరణలో పెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ప్రతి గల్లీలో వినాయకున్ని ప్రతిష్టించేబదులు ఒకే చోట వినాయకున్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని పిలుపునిస్తున్నారు హరీష్ రావు. వాస్తవానికి ఇది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zctH97
Wednesday, August 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment