హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. పంద్రాగస్టు వేడుకలను కూడా ఘనంగా జరుపుకోలేని పరిస్థితి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమనాలో ప్రజలే చెప్పాలని కోరారు. సీఎం కేసీఆర్ 8వ నిజాం రాజుగా అవతరించారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రినా మనం ఎన్నుకున్నదంటూ ధ్వజమెత్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TAlcOF
Friday, August 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment