న్యూఢిల్లీ: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రధాన వార్తల్లో నిలిచే బీజేపీ భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యా మరోసారి వార్తల్లో నిలిచింది. బీజేపీ నేతలను అంతమొందించేందుకు విపక్షాలు దుష్టశక్తులను ప్రయోగిస్తున్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ క్షుద్రపూజలు చేసే బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీల మృతికి కారణమయ్యారని కాంట్రవర్శీ స్టేట్మెంట్ చేశారు. బీజేపీ ప్రధాన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/341w4Kc
Monday, August 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment