న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం .. పిటిషన్ విచారణకు ముందే అరెస్టైన సంగతి తెలిసిందే. చిదంబరం అరెస్ట్ తర్వాత ఆయనను సీబీఐ ఐదురోజుల కస్టడీకి ఇచ్చింది. ఆ కస్టడీ నేటితో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1sE5m
Monday, August 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment