బెంగళూరు: మరి కొన్ని గంటలు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్.. మరో అంకాన్ని పూర్తి చేయబోతోంది. ప్రయోగించినప్పటి నుంచీ ఇప్పటిదాకా భూ కక్ష్యలోనే పరిభ్రమిస్తోన్న విక్రమ్ స్పేస్ క్రాఫ్ట్.. ఇక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించబోతోంది. ఇస్రో శాస్త్రవేత్తలు మంగళవారం దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేయనుంది. చంద్రుని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Tinet
Monday, August 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment