ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజా పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీపై తీవ్రంగా మండిపడ్డారు. ఒకవైపు రాష్ట్ర ప్రజలు వరదలతో అల్లాడుతుంటే, లంక గ్రామాలు ముంపునకు గురై సహాయం కోసం ఎదురు చూస్తుంటే ప్రజల బాగోగులు పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్ అమెరికా వెళ్లారని కన్నా విమర్శించారు. ఇక చంద్రబాబు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KQlNrw
ఇల్లు మునిగిందా లేదా అన్నది తోకనేతల చర్చ .. మీ ఇద్దరి వల్ల రాష్ట్రం నిండా మునుగుతుందన్న కన్నా
Related Posts:
జగన్కు బీజేపీ అనూహ్య సవాల్ -చర్చిల నుంచి వసూళ్లు -సోము వీర్రాజు సంచలనం -పవన్ ఫ్యాక్టర్వీలైన ప్రతిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రిస్టియానిటీని వేలెత్తి చూపుతూ, వైసీపీ పాలనలో హిందూ ఆలయాలకు దుర్గతి పట్టిందనే బీజేపీ తాజాగా ఏపీ సర్కారుకు అనూ… Read More
చైనాకు మరో షాకివ్వనున్న కేంద్రం- త్వరలో బ్లాక్ లిస్ట్లోకి డ్రాగన్ టెలికాం సంస్ధలుచైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయానికి సిద్ధమైంది. ఇప్పటికే చైనా నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్న… Read More
చిన్నారి ప్రభాకరన్కు గుండె సమస్య... ఆదుకోవాలంటే దాతలు ముందుకు రావాలి..!ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు ప్రభాకరన్ . ఏడాది క్రితం పుదుచ్చేరిలోని మహాత్మాగాంధీ హాస్పిటల్లో జన్మించాడు. పుట్టుకతోనే బొటినవేలు లేకు… Read More
kerala: అమ్మతోడు ఒక్క ఓటు కూడా పడలేదు, సున్నా ఓట్లతో రికార్డు బ్రేక్, సమయం లేదు మిత్రమా... పారిపో !కొచ్చి/ కోజికోడ్/ తిరువనంతపురం: కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పొలిటికల్ లీడర్ స్థానిక సంస్థల ఎన్… Read More
బాలీవుడ్ డ్రగ్స్ కేసు: డిసెంబర్ 22 వరకు సమయం ఇవ్వండి ..ఎన్సిబి ని కోరిన అర్జున్ రాంపాల్సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణంతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే నా… Read More
0 comments:
Post a Comment