మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వచ్చినంత కోపం కృష్ణా వరదలతో చంద్రబాబుకు వచ్చిందని ఎద్దేవా చేసారు. వరదలతో చంద్రబాబు నివాసం మునిగిపోతే.. గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయంగా చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయిందని వ్యాఖ్యానించారు. హై సెక్యురిటీ జోన్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mqd7Lp
చంద్రబాబును ఇమ్రాన్ ఖాన్తో పోల్చిన అంబటి.. ! ఆయన కొంప ఎప్పుడో మునిగిపోయింది.
Related Posts:
ఆర్టీసీ అభివృద్దికి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం... ఉద్యోగుల సంక్షేమానికి బోర్డు...ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఆర్టీసీలో రవాణా సేవలు విస్తృతం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఈనేపథ్య… Read More
ఆయుధాలు కలిగి ఉన్న 517 మందికి నోటీసులు, 148 మందిపై కేసులు, ఆస్తినష్టం అంచనా..పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ యూపీలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన మరుసటి రోజే అధికారులు చర్యలకు … Read More
చాప్టర్-15, నంబర్ 4లో ఏముంది? అమిత్ షా నిజం చెప్పండి: అసదుద్దీన్ ఫైర్జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్ఆర్సీ)కి మొదటి అడుగు జాతీయ పౌర రిజిష్టర్ (ఎన్పీఆర్) అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఎన్… Read More
కర్ణాటకలో మొదటి డిటెన్షన్ సెంటర్..? : ఇవీ దాని చుట్టూ కథనాలు..దేశంలో అసలు డిటెన్షన్ కేంద్రాలే లేవని ఇటీవల ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఎవరికీ ఎలాంటి అభద్రతా భావం అవసరం లేదని, ఎవరినీ డిటెన్షన్ కేంద్రాలకు తరలించరని… Read More
ఆర్ఎస్ఎస్ ప్రపంచ విజయాన్నికాంక్షిస్తుంది.. మోహన్ భగవత్అధికారంలోకి వచ్చిన కొత్త వ్యక్తులు కొత్త సవాళ్లను అధిగమిస్తారని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఈ నేపథ్యంలోనే సీఏఏ చట్టంపై కూడ ఆయన ఇన్డైరక్ట్గా… Read More
0 comments:
Post a Comment