అమరావతి: మహాలక్ష్మితో సమానంగా ఆవును పూజించే పవిత్ర శ్రావణ మాసంలో వందకుపైగా గోవులు మృత్యువాత పడటాన్ని పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగ్భ్రాంతికి గురయ్యారు. కారణాలు ఏమైనప్పటికీ- శ్రావణమాసంలో ఇలాంటి ఘోర దుర్ఘటన చోటు చేసుకోవడం తమను కలిచి వేస్తోందని అన్నారు. ఈ ఘటన రాష్ట్రానికి శుభసూచకం కాదని వారు ఆందళనగా చెబుతున్నారు. భువనేశ్వరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEtQkY
Sunday, August 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment