Saturday, August 31, 2019

కృష్ణా , గోదావరుల అనుసంధానం .. టీఆర్ఎస్ , వైసీపీ సొంత వ్యవహారం కాదన్న సీపీఐ

ఏపిలో వైసిపి పాలనపై సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని విషయంలో సందిగ్ధత నెలకొని నేపథ్యంలో వైయస్ జగన్ దీనిపై క్లారిటీ ఇవ్వాలని, రాజధానిగా అమరావతి కొనసాగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయడానికి రాజధాని సంబంధం లేదని చెప్పిన రామకృష్ణ రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం పని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZmExsy

Related Posts:

0 comments:

Post a Comment