ఏపిలో వైసిపి పాలనపై సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని విషయంలో సందిగ్ధత నెలకొని నేపథ్యంలో వైయస్ జగన్ దీనిపై క్లారిటీ ఇవ్వాలని, రాజధానిగా అమరావతి కొనసాగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయడానికి రాజధాని సంబంధం లేదని చెప్పిన రామకృష్ణ రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం పని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZmExsy
కృష్ణా , గోదావరుల అనుసంధానం .. టీఆర్ఎస్ , వైసీపీ సొంత వ్యవహారం కాదన్న సీపీఐ
Related Posts:
ఓటుకు నోటును చట్టబద్ధం చేశారా? ప్రభుత్వ సొమ్ముతో అధికారికంగా ఓట్లను కొంటున్నారా?ఎన్నికల ముంగిట్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మీద అందరి దృష్టీ ఉంటుంది. అధికార పార్టీ ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతుం… Read More
గాంధీని మళ్లీ చంపిన పూజాపాండే అరెస్టుజాతిపిత మహాత్మాగాంధీని ఎలాగైతే నాథూరాంగాడ్సే హత్య చేశాడో... నాటి ఘటనను తిరిగి గుర్తు చేసి అదేపద్ధతిలో మహాత్ముడి ఫోటోను గన్తో కాల్చిన అఖిలభారత హిందూ మ… Read More
జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ.. ఏపీ పోలీసుల సంచలన నిర్ణయంప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసులకు కేసు బదిలీ చేస్తూ.. ఏపీ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. రెండు రాష… Read More
లోక్ సభ ఎన్నికల్లో 40 సీట్లలో ఒంటరిగా పోటీ, హీర్ కమల్ హాసన్ సంచలన నిర్ణయం, ఫ్యాన్స్ తో చర్చలు!చెన్నై: బహుబాష నటుడు, దర్శక నిర్మాత, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీతో … Read More
కోడిపుంజుపై కేసు పెట్టండి..! తలలు పట్టుకున్న పోలీసులు..!శివపురి : మర్డర్లు, దొంగతనాలు, నేరాలు ఇతరత్రా కేసులతో నిత్యం సతమతమయ్యే పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. సహజంగా కేసులంటే మనుషులపై పెడతారు. కానీ మధ్యప్రద… Read More
0 comments:
Post a Comment