న్యూఢిల్లీ : స్వపక్షంలో విపక్షంలా మెలిగే బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల విలీనం, స్ధూల దేశీయోత్పత్తి తగ్గిన తర్వాత స్వామి కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యమని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న అంశాన్ని ప్రస్తావించారు. నూతన ఆర్థిక విధానాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zEyVuq
Saturday, August 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment