న్యూఢిల్లీ: ఓ వైపు దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే దిశగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్బీఐ స్థూల దేశీయ ఉత్పత్తి 5శాతానికి పడిపోయిందని చెబుతూ సంచలన నివేదికను వెల్లడించింది. అయితే జీడీపీ పడిపోవడం వల్ల నష్టపోయేది దేశంలోని పేద ప్రజలే అని నిపుణులు చెబుతున్నారు. జీడీపీ పడిపోయిన ప్రతి సందర్భంలోనూ సామాన్యుడి జేబుకు చిల్లు పడటం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Li1B20
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) తగ్గిందంటే ఎవరిపై అధిక ప్రభావం చూపుతుంది..?
Related Posts:
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఆర్టీసీ ప్రైవేట్పరం కాలేదు : బీజేపీ జాతీయ నేతబీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయలేదని ,దీనిపై టీఆర్ఎస్ నాయకులు విచారణ జరుపుకోవచ్చని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ… Read More
ఢిల్లీకి సీఎం జగన్: అమిత్ షాతో భేటీ :కేంద్ర మంత్రులతోనూ సమావేశం..!ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. పది రోజుల క్రితం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రధానితో సమావేశమయ్యారు. ఏపీలో పరిస్థిత… Read More
65 నెలల్లో లక్షల కోట్ల అప్పు.. ఆర్టీసీ అప్పు ఎందుకు తీర్చలే... కేసీఆర్కు విపక్ష నేతల ప్రశ్నఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. హైకోర్టు సూచనను ప్రభుత్వం గౌరవించాలని సూచిం… Read More
కలకలం: సీఎం జగన్ నివాసం సమీపంలో భారీ శబ్ధంతో పేలుడు, మహిళకు తీవ్రగాయాలుఅమరావతి: తాడేపల్లిలో పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. అది కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో కావడంతో పోలీసులు అప్రమత్తమయ్య… Read More
35000 మంది పోలీసుల హతం... 72 ఏళ్లలో...గత డెబ్బై సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా 35 వేల 156 మంది పోలీసులు అసువులు బాసారని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. వీరంతా క్రాస్ బోర్డర్ టెర్రరిజంతో పాటు… Read More
0 comments:
Post a Comment