ఎక్కడైనా అధికారులు అధికారంలో ఉన్న వారు షాక్లు ఇస్తారు. కానీ, ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే..అందునా జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఏకంగా ఒక తహసీల్దార్ జలక్ ఇచ్చిన ఘటన ఇది. అధికారులు పని చేయకపోతే తాను కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరిస్తే..దీనికి ప్రతిగా మీరు ధర్నా చేయటం కాదు..నేనే మండలం నుండి వెళ్లిపోతానంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YA6BaF
వైసీపీ ఎమ్మెల్యేకు తహసీల్దార్ అల్టిమేటం:జాయింట్ కలెక్టర్..ప్రజల సాక్షిగా: ఎమ్మెల్యే..
Related Posts:
తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?వైజాగపటం రెజిమెంట్ సైన్యం 1780లో బ్రిటిష్ అధికారులపై తుపాకులు పేల్చింది. ఈ ఘటనలో ముగ్గురు బ్రిటిష్ అధికారులు మరణించారు. ఆ సమయంలో విశాఖను వైజాగపటం అనేవ… Read More
అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలుఅబార్షన్ హక్కులకు మద్దతుగా అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలోనూ వేలాదిమంది ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల, అబార్షన్పై పరిమితులు విధిస్తూ టెక్సాస్ ర… Read More
లవ్ కోచింగ్ తీసుకుంటే భర్తలు సులభంగా దొరుకుతారా... ఒంటరి మహిళలు ఎందుకు దీని వెంట పడుతున్నారు?లవ్ కోచింగ్. ఇప్పుడు ఇదొక కొత్త కోచింగ్ పరిశ్రమ. దినదిన ప్రవర్ధమానవుతున్న పరిశ్రమ. సరైన జోడీ కోసం వెతుకుతున్న 30 ఏళ్లకు కాస్త అటుగా ఉన్న మహిళలు పెద్ద … Read More
పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...అది 1971 ఆగస్టు 20వ తేదీ. కరాచీలోని మౌరీపూర్ విమానాశ్రయంలో మధ్యాహ్నం కావస్తోంది. యువ పాకిస్తాన్ పైలట్ ఆఫీసర్ రషీద్ మిన్హాస్ తన సాధన కొనసాగిస్తున్నారు.… Read More
కేసీఆర్ సర్కార్ పతనానికి పునాది వేశాం: పాతబస్తీలో బండి సంజయ్హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. కొద్దిసేపటి కిందటే పాతబస్తీలో పర్యటించారు. చారిత్రాత్మక చార్మినార్ భాగ్యలక్ష్… Read More
0 comments:
Post a Comment