ఎక్కడైనా అధికారులు అధికారంలో ఉన్న వారు షాక్లు ఇస్తారు. కానీ, ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే..అందునా జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఏకంగా ఒక తహసీల్దార్ జలక్ ఇచ్చిన ఘటన ఇది. అధికారులు పని చేయకపోతే తాను కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరిస్తే..దీనికి ప్రతిగా మీరు ధర్నా చేయటం కాదు..నేనే మండలం నుండి వెళ్లిపోతానంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YA6BaF
Friday, August 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment