టోక్యో: రెండు పెను భూకంపాలు జపాన్ను వణికించాయి. కొన్ని గంటల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 10:43 నిమిషాలకు తొలి భూకంపం సభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. మరో భూకంపం శుక్రవారం ఉదయం 7:43 నిమిషాలకు చోటు చేసుకుంది. దీని తీవ్రత 6.3గా రికార్డయ్యింది. సముద్రంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JumLud
గంటల వ్యవధిలో రెండు భూకంపాలు: సునామీ భయంతో వణికిన జపాన్!
Related Posts:
'చంద్రబాబు అంటే కుక్క అంటే కుక్క,నక్క అంటే నక్క.. అమరావతి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం'ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించడంపై అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. అభివృద్ది వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు అని… Read More
కోట పక్కన పబ్లిక్ పార్క్ లో లవర్స్, ప్రియుడిని చితకబాది, ప్రియురాలి మెడపై కత్తి, గ్యాంగ్ రేప్చెన్నై/ వేలూరు: ప్రియుడితో కలిసి కోట పక్కనే ఉన్న పబ్లిక్ పార్క్ లో ఉన్న సమయంలో కామాంధులు వారిని అల్లరి చేశారు. ప్రియుడు, ప్రియురాలు అక్కడి నుంచి పారిప… Read More
టైమ్ అయ్యింది జోలె పట్టండి చంద్రబాబు : మంత్రి అనీల్ ఘాటు విమర్శలుఏపీ అసెంబ్లీ సాక్షిగా మరోసారి తెలుగుదేశం పార్టీపై, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అనీల్ కుమార్ విరుచుకుపడ్డారు .ఈరోజు సభలో పార్టీ మారడం మరియు పొత్తు… Read More
ఫేస్బుక్ చిచ్చు : భార్య పాపులారిటీ తట్టుకోలేక.. నమ్మించి తీసుకెళ్లి హత్య చేసిన భర్తఫేస్బుక్,వాట్సాప్,టిక్టాక్లో పాపులారిటీయే ఈరోజుల్లో సోషల్ స్టేటస్గా మారిపోయింది. ఇందుకోసం చాలామంది పొద్దస్తమానం అందులోనే తలదూర్చి బతికేస్తున్నారు.… Read More
విహారయాత్రలో విషాదం: హోటల్ గదిలో గ్యాస్ లీక్.. నేపాల్లో చిన్నారులు సహా 8మంది కేరళీయుల మృతిఖాట్మాండు: నేపాల్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. డామన్లోని ఓ హాస్టల్ గదిలో కేరళ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కుటుంబసభ్యులు మరణించారు. వీరిలో … Read More
0 comments:
Post a Comment