ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మరో డర్టీ గేమ్కు తెరలేపింది. ఇండియా తమ దేశంపై దాడి చేయొచ్చంటూ కొత్త ఎత్తుగడకు తెర తీసింది. కశ్మీర్ ఇష్యూపై అంతర్జాతీయ సమాజంలో భారత్కు వస్తున్న స్పందన చూసి పాకిస్థాన్ వెర్రి కుట్రలకు ప్లాన్ చేస్తోంది. ఆ క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ భారత్ ప్రతిష్టను దిగజార్చేలా ప్రయత్నిస్తోంది. భారత్ తమపై దాడిచేసే ఛాన్సుందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30duSkA
Sunday, August 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment