అమరావతి : జీఎస్టీ చట్టంలోని లొసుగులను వ్యాపారులు ఎంచక్కా ఎన్క్యాష్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ఓ వ్యాపారి అడ్డదారుల్లో బిజినెస్ చేసి ప్రభుత్వానికి 13 కోట్ల రూపాయల జీఎస్టీ ఎగ్గొట్టిన వైనం వెలుగుచూసింది. ఇంత పెద్దమొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించి అధికారులు ఆగమేఘాల మీద సదరు వ్యాపారిని పట్టుకోవాలని చూసినా వీలుకాలేదు. తప్పుడు చిరునామాతో అధికారులను బోల్తా కొట్టించారు ఆ బిజినెస్ మ్యాన్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zco3hE
Sunday, August 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment