బెంగళూరు : బిస్కెట్ పరిశ్రమను ఆర్థిక మాంద్యం చుట్టుమట్టింది. దేశంలోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బిస్కెట్ పరిశ్రమకు గడ్డు పరిస్థితి ఉంది. దీంతో తాము మరింత నష్టాలు చవిచూడకముందే కొన్ని కంపెనీలు తేరుకుంటున్నాయి. పెట్టుబడి ఉత్పాదకత తగ్గించుకుంటున్నాయి. దీంతోపాటు ఉద్యోగులను కూడా తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో పార్లే జీ కంపెనీ ముందువరసలో ఉంది. ఆర్థిక మాంద్యం, బిస్కెట్ విక్రయాలు తగ్గడంతో భారీగా ఉద్యోగాలకు కోత పెట్టింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P8F2lv
Wednesday, August 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment