బెంగళూరు : బిస్కెట్ పరిశ్రమను ఆర్థిక మాంద్యం చుట్టుమట్టింది. దేశంలోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బిస్కెట్ పరిశ్రమకు గడ్డు పరిస్థితి ఉంది. దీంతో తాము మరింత నష్టాలు చవిచూడకముందే కొన్ని కంపెనీలు తేరుకుంటున్నాయి. పెట్టుబడి ఉత్పాదకత తగ్గించుకుంటున్నాయి. దీంతోపాటు ఉద్యోగులను కూడా తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో పార్లే జీ కంపెనీ ముందువరసలో ఉంది. ఆర్థిక మాంద్యం, బిస్కెట్ విక్రయాలు తగ్గడంతో భారీగా ఉద్యోగాలకు కోత పెట్టింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P8F2lv
10 వేల ఉద్యోగాలకు పార్లే జీ కోత.. తగ్గిన కంపెనీ బిస్కెట్ విక్రయాలు .. ఆర్థికమాంద్యం కూడా కారణమట ...
Related Posts:
24కి చేరిన మృతుల సంఖ్య.. ఢిల్లీలోని అమెరికన్లకు యూఎస్ఏ కీలక సూచన..మూడు రోజుల హింసాత్మక ఘటనల తర్వాత ఈశాన్య ఢిల్లీలో బుధవారం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అల్లర్లు చోటు చేసుకున్న ప్రాంతాల్లో పోలీసులు అణువణువు గాలిస్తు… Read More
జమ్మూకాశ్మీర్లో కేంద్ర చట్టాల అమలుకు కేబినెట్ ఆమోదంన్యూఢిల్లీ: ఇక నుంచి కేంద్ర చట్టాలు కూడా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమలు కానున్నాయి. తాజాగా, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ ఉమ్మడి జాబితాలో కేంద్ర చట… Read More
పుల్వామా ఉగ్రదాడి: rdx ఎక్కడిది? ఏడాది గడిచినా దొరకని ఆధారాలు.. తాజాగా ఎన్ఐఏ సోదాలుదేశ చరిత్రలోనే అత్యంత హేయమైన ఉగ్రదాడిగా రికార్డులకెక్కిన ‘పుల్వామా దాడి' కేసు ఇంకా కొలిక్కి రాలేదు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై పట్టపగలు సీఆర్పీఎఫ్ కాన్వాయ్… Read More
ఢిల్లీ ముందు రెండే ఆప్షన్లు.. ఏది ఎంచుకుందాం..? కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు..ఢిల్లీ అలర్లపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలంతా సంయమనంతో వ్యవహరించాలని.. శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి… Read More
భారతీయుడు 2 ప్రమాదంతో భారీ మార్పులు.. డైరెక్టర్ శంకర్ సంచలన కామెంట్లు..ప్రతిష్టాత్మక భారతీయుడు 2 సినిమా షూటింగ్ లో క్రేన్ ప్రమాదం ఘటన ఫిలిం ఇండస్ట్రీని నిర్ఘాతపర్చింది. గతవారం చెన్నై శివారులో జరిగిన ప్రమాదంలో యూనిట్ లోని … Read More
0 comments:
Post a Comment