బెంగళూరు : బిస్కెట్ పరిశ్రమను ఆర్థిక మాంద్యం చుట్టుమట్టింది. దేశంలోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బిస్కెట్ పరిశ్రమకు గడ్డు పరిస్థితి ఉంది. దీంతో తాము మరింత నష్టాలు చవిచూడకముందే కొన్ని కంపెనీలు తేరుకుంటున్నాయి. పెట్టుబడి ఉత్పాదకత తగ్గించుకుంటున్నాయి. దీంతోపాటు ఉద్యోగులను కూడా తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో పార్లే జీ కంపెనీ ముందువరసలో ఉంది. ఆర్థిక మాంద్యం, బిస్కెట్ విక్రయాలు తగ్గడంతో భారీగా ఉద్యోగాలకు కోత పెట్టింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P8F2lv
10 వేల ఉద్యోగాలకు పార్లే జీ కోత.. తగ్గిన కంపెనీ బిస్కెట్ విక్రయాలు .. ఆర్థికమాంద్యం కూడా కారణమట ...
Related Posts:
సలహాల కోసమే, వారు రాజకీయాల కోసం కాదు: నరసాపురంలోకసభ అభ్యర్థిపై పవన్ కళ్యాణ్అమరావతి: పాతిక కేజీల బియ్యంతోనే ఆగిపోకుండా పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తును ఏపీ యువతకు అందించాలన్నదే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పార… Read More
ఎన్నారై జయరాం హత్య: తొలి రోజు కస్టడీలో రాకేష్ రెడ్డి ఏం చెప్పాడంటే?హైదరాబాద్: ఎన్నారై జయరాం హత్య కేసులో పోలీసులు బుధవారం ఉదయం రాకేష్ రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. మూడు రోజుల పాటు ఆయనను పోలీసుల కస్టడీకి … Read More
నాకు టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీకి రాజీనామా చేస్తా: కాంగ్రెస్కు రేణుకా చౌదరి ఝలక్ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గురువారం ఝలక్ ఇచ్చింది. వచ్చే లోకసభ ఎన్నికల్లో తనకు ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ కేట… Read More
రెండో భార్యతో తిరుగుతున్న ఎమ్మెల్యే, ఇద్దర్నీ చితక్కొట్టిన మొదటి భార్య.. దెబ్బలు భరించలేక..ముంబై: మహారాష్ట్రలో ఓ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేపై ఆయన భార్య, తల్లి చేయి చేసుకున్నారు. రెండో పెళ్ళి అంశంపై ఈ గొడవ జరిగింది. ఈ సంఘటన మహారాష్… Read More
తిరుమల: ఐఆర్ సీటీసీ.. పైస్ జెట్: ఒక రాత్రి, రెండు పగళ్లుతిరుపతిః పవత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు వెళ్లడం కాశీయాత్రతో సమానం అంటారు పెద్దలు. తిరుమల వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అం… Read More
0 comments:
Post a Comment