శ్రీనగర్ : నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద పనులు జరుగుతున్నాయి. ఇద్దరు కార్మికులు పనిచేస్తున్నారు. ఇంతలో వరద ప్రవాహం పొంగి వచ్చింది. అక్కడే గోడ మీద బిక్కు బిక్కుమని కూర్చొన్న వారికి .. ఆపన్నహస్తం అందించారు భారత వాయుసేన సైనికులు. ఓ వైపు వరద ప్రవాహం పొంగిపొర్లుతుండగా .. తాడు సాయంతో వారిని కాపాడి .. పున:ర్జన్మనిచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30hPKqT
Monday, August 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment