అమరావతి: తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ పడటానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. టీడీపీకి చెందిన మరో కీలక నాయకురాలు, పారిశ్రామికవేత్త సాదినేని యామిని పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా భారతీయ జనతాపార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారని అంటున్నారు. కాషాయ కండువాను కప్పుకోవడానికి ఆమె మంచి ముహూర్తాన్ని చూసుకోవడమే మిగిలి ఉందట. తెలుగుదేశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31NaFlX
Sunday, August 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment