Sunday, August 18, 2019

మరింత క్షిణించిన అరుణ్ జైట్లి ఆరోగ్యం.. ఎయిమ్స్‌కు చేరుకున్న నితీష్ కుమార్

గత కొద్ది రోజులుగా ఆనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పోందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో ఆయన్ను వెంటిలెటర్‌ మీద ఉంచారు. దీంతో పలువురు రాజకీయ ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యలంనే బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ కేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KF7c35

Related Posts:

0 comments:

Post a Comment