భీమవరం : పశ్చిమగోదావరి జిల్లాలో భారీ స్కామ్ వెలుగు చూడనుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకగా 370 కోట్ల కుంభకోణం బద్దలు కానుంది. భీమవరం కేంద్రంగా కొందరు సాగించిన స్కామ్ తాలూకు నిజాలు వెలుగు చూడనున్న నేపథ్యంలో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ స్కామ్లో తెలివిగా వ్యవహరించిన కొందరు బ్యాంకులకు కుచ్చుటోపి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31JBXJT
370 కోట్ల భారీ స్కామ్.. బ్యాంకులకు కుచ్చుటోపి..!
Related Posts:
కువైట్-తెలుగుదేశం ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలుకువైట్: కువైట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ కువ… Read More
కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ 23వ వర్ధంతి, ఘన నివాళులుతెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 23 వర్థంతి సందర్భంగా కువైట్లోని తెలుగుదేశం-కువైట్ అధ్యక… Read More
దశాబ్దాలపాటు నిస్వార్థంగా పనిచేశారు: ప్రణబ్ ముఖర్జీని కొనియాడిన ప్రధాని మోడీన్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు భూపేన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్లకు భారతరత్న పురస్కారం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. వారి … Read More
విరిసిన పద్మాలు, 112 మందికి అవార్డులు: నలుగురు తెలుగు ప్రముఖులకు పద్మశ్రీలున్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశే… Read More
70వ గణతంత్ర వేడుకలు: రాజ్పథ్ వద్ద కొనసాగుతున్న పరేడ్జనవరి 26... భారత గణతంత్ర దినోత్సవం. ప్రతి ఏడు ఘనంగా దేశమంతా జరుపుకుంటుంది. ఈ సారి భారత దేశం 70 గణతంత్ర వేడుకలను జరుపుకుంటోంది. ఈ సారి వేడుకలకు ప్రత్యే… Read More
0 comments:
Post a Comment