Friday, August 2, 2019

ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. చట్ట రూపం దాల్చిన మరుసటి రోజే ఘటన

లక్నో : దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టరూపం దాల్చిన మరుసటి రోజే తలాక్ చెప్పాడో భర్త. తనకు ఇవ్వాల్సిన కట్నం ఇవ్వకపోవడంతో తలాక్ చెప్పి వెళ్లిపోయాడు. అదీ కూడా రోడ్డు మీద తనకు భార్యతో ఏ సంబంధం లేదని తేల్చిచెప్పి వెళ్లిపోవడం కలకలం సృష్టిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని మధురాలో ఈ ఘటన జరిగింది. ట్రిపుల్ తలాక్ చెప్పే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kjx6If

Related Posts:

0 comments:

Post a Comment