ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. రాజధాని రగడ మీద స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. ఇదే సమయంలో అధికార వికేంద్రీకరణ దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందు కోసం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా అమరావతి ప్రాంతాన్ని ఉంచుతూ.. ప్రముఖ సంస్థలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వంలో కీలక చర్చ జరుగుతున్నట్లుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U2Ra6j
కీలక నిర్ణయాల దిశగా జగన్..!! సీమ..ఉత్తరాంధ్రకు ప్రాధన్యత : ఆ ప్రాంతాల్లోనే కీలక సంస్థల ఏర్పాటు..!!
Related Posts:
జ్ఞానయోగము - సాధనభక్తి పండితే హృదయమంతా ప్రేమతో నిండి ఉంటుంది. అంటే సూక్ష్మాహంకారమున్న హృదయం లోకే ప్రేమ చొచ్చుకు పోతుంది. అలా సగం భౌతికంలా ఉండే హృదయంలో అహంకారం ప్రేమతో … Read More
ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ సభ ఫెయిల్ కావడానికి కారణాలేంటని భావిస్తున్నారు? మీ కామెంట్ చెప్పండిహైదరాబాద్ : కారు - సారు - పదహారు నినాదంతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాపైంది.… Read More
గులాబీ మంత్రులకు, నేతలకు ప్రగతి భవన్ నుండి హెచ్చరికలు .. రీజన్ ఇదేతెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు, ముఖ్య నేతలకు గులాబీ బాస్ కెసిఆర్ హెచ్చరికలు … Read More
యాక్టర్..పార్టనర్ : పవన్ ను జగన్ పేరుతో పిలవరా :పొలిటిషియన్ గా గుర్తించరా : ఎందుకంటే..!వైసిపి అధినేత జగన్ కొంత కాలంగా జనసేన అధినేత పవన్ ను ఎక్కడా పేరు పెట్టి ప్రస్తావించటం లేదు. కేవలం పవన్ ను యాక్టర్..చంద్రబాబు పార్టనర్ అ… Read More
భార్య పోరు పడలేక.. 62 ఏళ్లు మూగ,చెవిటివాడిగా నటించిన భర్త..! ఆస్కార్ కు మించి అవార్డ్ ఇవ్వొచ్చు.!!అమెరికా/హైదరాబాద్ : భార్య మాటలు వినపడినా వినపడనట్లుగా, ఆమెతో మాట్లాడకుండా 62 ఏళ్లు చెవిటి, మూగవాడిగా నటించిన ఆ భర్తకు ‘ఆస్కార్' ఇచ్చినా తక్కువే. ఇంత… Read More
0 comments:
Post a Comment