Saturday, August 24, 2019

కీలక నిర్ణయాల దిశగా జగన్..!! సీమ..ఉత్తరాంధ్రకు ప్రాధన్యత : ఆ ప్రాంతాల్లోనే కీలక సంస్థల ఏర్పాటు..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. రాజధాని రగడ మీద స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. ఇదే సమయంలో అధికార వికేంద్రీకరణ దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందు కోసం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా అమరావతి ప్రాంతాన్ని ఉంచుతూ.. ప్రముఖ సంస్థలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వంలో కీలక చర్చ జరుగుతున్నట్లుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U2Ra6j

Related Posts:

0 comments:

Post a Comment