దేశానికి తల భాగంగా ఉన్న జమ్ము అండ్ కశ్మీర్ ముక్కలు ముక్కలు చేశారని రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబి అజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలోని జమ్ము కశ్మీర్ పునర్విజభన బిల్లుపై జరిగిన చర్చలో పాల్గోన్న ఆయన కేంద్రం తీసుకున్న నిర్ణయం పై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే దేశం యొక్క తలను నరికారని ఆయన విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T8VeRP
దేశం తలను నరికి ముక్కలు ముక్కలు చేశారు: గులాంనబి అజాద్
Related Posts:
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతిఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో ఒక మహిళ, ఓ చిన్నార… Read More
రథసప్తమి: ఈ రోజు ఏం చేయాలి?మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు. ఆరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం వల్ల మహాఫలం లభిస్తుంది. ఆ నెల అంతా నియమం ప్రకార… Read More
'ఎంగిలి టీ కప్పులు పెట్టాల్సిన చేతిలో దేశాన్ని పెట్టాం': చంద్రబాబు దీక్షలో సరికొత్త వివాదంఅమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర వివాదాస్పదం అవు… Read More
ఫైవ్ స్టార్ హోటల్ గదులు అనుకుంటున్నారా? కాదు..తిరుపతి రైల్వేస్టేషన్తిరుపతి: అక్కడ అడుగు పెట్టగానే ఎదురుగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అయిదు అడుగుల ఫొటో కనిపిస్తుంది. దాని పక్కనే అన్ని రకాల దినపత్రికలు అమర్చిన ఓ స్టాండ్… Read More
సీఎం మీద కేసు పెట్టిన మాజీ సీఎం, ఆపరేషన్ కమల, ఆడియో టేపులు నకిలి, న్యాయ నిపుణులు!బెంగళూరు: ఆపరేషన్ కమలలో భాగంగా విడుదలైన ఆడియో టేప్ ల గురించి కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆడియో టేప్ ల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి హె… Read More
0 comments:
Post a Comment