Monday, August 19, 2019

కశ్మీర్‌లో మరోసారి అలజడి.. పది కార్లు ధ్వంసం

రీనగర్ : నివురుగప్పినా నిప్పులా మారిన కశ్మీర్‌లో ఆందోళనకారులు రహదారులపైకి వస్తున్నారు. గత 15 రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న సుందర కశ్మీర్‌లో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కశ్మీర్‌లో 40 వేలకు పైగా బలగాలను మొహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నా .. ఇప్పటివరకు సడీ చప్పుడు చేయని ముష్కరులు మళ్లీ రాళ్లతో దాడికి దిగారు. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z7oe3x

0 comments:

Post a Comment