రీనగర్ : నివురుగప్పినా నిప్పులా మారిన కశ్మీర్లో ఆందోళనకారులు రహదారులపైకి వస్తున్నారు. గత 15 రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న సుందర కశ్మీర్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కశ్మీర్లో 40 వేలకు పైగా బలగాలను మొహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నా .. ఇప్పటివరకు సడీ చప్పుడు చేయని ముష్కరులు మళ్లీ రాళ్లతో దాడికి దిగారు. అయితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z7oe3x
కశ్మీర్లో మరోసారి అలజడి.. పది కార్లు ధ్వంసం
Related Posts:
డూప్లికేట్ 'అభ్యర్థుల ప్రకటన'పై జనసేన స్పందన, ఫిర్యాదు చేయండి.. పవన్ కళ్యాణ్ సీరియస్అమరావతి: జనసేన పార్టీ నకిలీ లెటర్ ప్యాడ్ కలకలం రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతకంతో కూడిన నకిలీ లెటర్ ప్యాడ్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. జ… Read More
ఉత్తరాయణ ఏకాదశినాడు తొలి అసెంబ్లీ: 18న కేబినెట్, రేవంత్ను ఓడించిన నరేందర్ సహా వీరికి ఛాన్స్?హైదరాబాద్: ఈ నెల పదిహేడవ తేదీ నుంచి తెలంగాణ నూతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. కొత్త శాసన సభకు ప్ర… Read More
ఎన్నికల ఖర్చుకు రూ.2000 కోట్లు కావాలట, జనసేన తొలి విజయం: పవన్, చిరంజీవి సీఎం అవుతారనేఅమరావతి: ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగాలంటే పార్టీకి రూ.2000 కోట్లు కావాలని చాలామంది చెబుతున్నారని, ఇతర పార్టీలు అందుకు సిద్ధంగా ఉన్నాయని అంటున్న… Read More
2రోజులు మళ్లీ బ్యాంకులు బంద్.. 8,9 తేదీల్లో సమ్మె.. 30 రోజుల్లో మూడుసార్లు..!ఢిల్లీ : బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె సైరన్ మోగించారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు మరోసారి మూతపడనున్నాయి. ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో 2 రోజులు బ్య… Read More
అఖిలేశ్ మెడకు 'ఇసుక' ఉచ్చు! టార్గెట్.. వయా కలెక్టర్ చంద్రకళఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మైనింగ్ ఉచ్చులో చిక్కుకోనున్నారా? ఇసుక తవ్వకాలతో ఆయనకు సంబంధం ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సీబీఐ ఆరోపణల… Read More
0 comments:
Post a Comment