Wednesday, January 20, 2021

ఆంధ్రప్రదేశ్: పందెం కోళ్లు దొంగిలించారని దళిత యువకులను చెట్టుకు కట్టి కొట్టారు

పశ్చిమ గోదావరి జిల్లాలో పందెం కోళ్లు దొంగతనం చేశారని ఆరోపిస్తూ ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి కొట్టారని పోలీసులు చెప్పారు. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని టి.నరసాపురం మండలం జగ్గవరంలో ఇది జరిగింది. సంక్రాంతి సమయంలో పందాలకు సిద్ధం చేసిన పుంజులను దొంగిలించారంటూ ఇద్దరు దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టడంతో వారు ఆస్పత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3itKHO1

0 comments:

Post a Comment