పశ్చిమ గోదావరి జిల్లాలో పందెం కోళ్లు దొంగతనం చేశారని ఆరోపిస్తూ ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి కొట్టారని పోలీసులు చెప్పారు. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని టి.నరసాపురం మండలం జగ్గవరంలో ఇది జరిగింది. సంక్రాంతి సమయంలో పందాలకు సిద్ధం చేసిన పుంజులను దొంగిలించారంటూ ఇద్దరు దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టడంతో వారు ఆస్పత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3itKHO1
ఆంధ్రప్రదేశ్: పందెం కోళ్లు దొంగిలించారని దళిత యువకులను చెట్టుకు కట్టి కొట్టారు
Related Posts:
షాకింగ్ ...రెండో సారి అదే రిపీట్.... కేసీఆర్ క్యాబినెట్ లో మరో ఫిరాయింపు ఎమ్మెల్యే?సండ్ర వెంకటవీరయ్య... తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్న ఎమ్మెల్యే. టిడిపి నుండి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే గా గెలిచిన సండ్ర వె… Read More
కరీంనగర్ జిల్లాలో రెండవ అతిపెద్ద జాతియపతాకం..ఎగురవేసిన టిఆర్ఎస్ ఏంపి వినోద్ కుమార్...హైద్రబాద్ ; రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతియ జెండా కరీంనగర్ జిల్లా అవిష్కరించారు..నగరంలోని మల్టిపర్పస్ స్కూల్ అవరణలో 150 ఫీట్ల జాతియా పతాకాన్ని ఎంపీ వి… Read More
సీఎంను వెంటాడుతున్న అక్రమ మైనింగ్ కేసు, గాలి జనర్దాన్ రెడ్డి సాక్షాలు ? రూ. 150 కోట్లు లంచం !బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి. కుమారస్వామి, ఆయన భార్య జేడీఎస్ ఎమ్మెల్యే అనితా కుమారస్వామిని మళ్లీ జంతకల్ మైనింగ్ కంపెనీ కేసు వెంట… Read More
తెలంగాణ సర్కార్ కు కోర్ట్ ఝలక్..! మాజీ స్పీకర్ కు మరోసారీ నోటీసులు..!!హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల్లో ఊహించని విజయం దక్కించుకున్న టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు పెద్ద షాక్ తగిలింది. ఇక ముగిసిపోయింది అనుకున్న పా… Read More
గ్రేడ్- సీ కశ్మీరీలతో దాడులు .. పుల్వామా దాడిలో జైషే న్యూ స్ట్రాటజీ .. ఇంటెలిజెన్స్ వర్గాలున్యూఢిల్లీ : సీఆర్పీఎఫ్ జవాన్లు. దేశ రక్షణ కోసం నిరంతరం పాటుపడతారు. తమ క్యాంపు మరో చోటికి వెళ్తున్న విషయం అంత తేలిక ఎలా తెలుస్తోంది. అది 70కి పైగా వాహ… Read More
0 comments:
Post a Comment