జూదం.. మార్పులు చెందుతోంది. ఒకప్పుడు కార్డ్స్, గవ్వలు ఆడేవారు. ఇప్పుడు కూడా ఆడుతోన్నా.. కరోనా వల్ల అదీ ఆన్ లైన్ అయ్యింది. ఇదివరకు కూడా ఆన్ లైన్ ఉన్నా.. ఇప్పుడు ఆన్ లైన్ ఆటలు/ బెట్టింగులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో చాలా మంది లక్షలకు లక్షలు లాస్ అవుతున్నారు. అయితే వీరిలో చదువుకొని జాబ్ చేస్తున్న వారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sIaqXQ
Tuesday, January 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment