ఈజీ గా డబ్బు సంపాదించవచ్చన్న ఆలోచనతో ఓ గ్యాంగ్ పిల్లల్ని అపహరించి అమ్ముకోవడం ప్రారంభించింది. పిల్లలను ఎత్తుకుపోయి అమ్ముకుంటున్న ఈ ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఇక వీరి వద్దనుండి కూపీ లాగిన పోలీసులు వీరు అపహరించిన చిన్నారులను కాపాడటంతో పాటుగా, వీరు చిన్నారులను విక్రయించిన దంపతులను సైతం అరెస్టు చేశారు. ఆ కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతులు రాక.... రేపు చిరంజీవి పర్యటన వాయిదా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33UAKkX
విశాఖలో పిల్లలదొంగలు .. బిజినెస్ బాగుందని బిడ్డను కూడా అమ్ముకున్న ఓ నిందితుడు
Related Posts:
స్వయంప్రభ డీటీహెచ్: మరిన్ని ఛానళ్లు: పాఠాలు ఆన్లైన్లో: నరేగా కోసం రూ.40 వేల కోట్లు అదనంన్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నిలువరించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ పరిస్థితుల వల్ల అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాథమిక పాఠశా… Read More
ఏపీలో కరోనా: ఆరని కోయంబేడు చిచ్చు.. కొత్తగా 25 కేసులు.. కృష్ణాలో జీరో.. లాక్డౌన్ 4.0 ప్రాంతాలివే..ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 25 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2230కి పెరిగింది. కొత్తగా నమ… Read More
మొహమాటం ఏమీ లేదు: అన్ని రంగాల్లోనూ ప్రైవేటుకు ద్వారాలు: పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పాలసీన్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను అధిగమించడానికి కేంద్రప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు రంగపైనా ఆధారపడినట్టు కనిపిస్తోంది. … Read More
మొత్తం ప్యాకేజీ విలువ రూ.20 లక్షల 97 కోట్లు: అయిదుదశల్లో ఇలా సర్దుబాటు చేశాం: నిర్మలాన్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల అమల్లోకి తీసుకొచ్చిన లాక్డౌన్ వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన పలు రంగాలకు చేయూతనివ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడ… Read More
Fact Check:రహదారులపై పిచికారి చేస్తున్న క్రిమిసంహారక మందు వైరస్ను చంపేస్తుందా..?జెనీవా: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయ దేశ ప్రభుత్వాలు పలు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే ముందుగా వ్యక్తిగత పరిశుభ్రత ఆ తర్వాత… Read More
0 comments:
Post a Comment