బీజేపీలో మరో నాయకుడు కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం ఆ పార్టీ నాయకురాలు మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ మృతిని మరువక ముందే... మరో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. అరుణ్ జైట్లీ మృతితో ఇటు ప్రధాని మోడీకి వ్యక్తిగతంగా పెద్ద లోటనే చెప్పాలి. జైట్లీ మృతి వార్త
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U4oeuD
అరుణ్ జైట్లీ ప్రస్థానం: విద్యార్థి రాజకీయాల నుంచి కేంద్రమంత్రి వరకు...!
Related Posts:
రేపే కౌంటింగ్ : 42 రోజుల నిరీక్షణకు తెర.. మధ్యాహ్నానికి ఫలితాలపై అంచనా..తెలంగాణలో హోరాహోరిగా సాగిన ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. 42రోజుల నిరీక్షణకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. తెలంగాణలో గత నెల 11న ఎన్నికలు జరగగా.… Read More
తుంటరి ఆటగాడు .. చెడ్డ కార్మికుడు .. ఓటమి ఒప్పుకోడు .. చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలుచంద్రబాబు క్రీడా స్ఫూర్తిలేని ఓ తుంటరి ఆటగాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తెనపల్లి అసెంబ్లీ అభ్యర్థి అంబటి రాంబాబు ధ్వజ… Read More
ఏపీలో వైసీపీకి 43 శాతం..టీడీపీకి 38 శాతం ఓట్ షేరింగ్ : హిందూ- సీఎస్డిఎస్-లోక్నీతి సర్వే..!ఏపీ ఎన్నికలకు సంబంధించి మరో కీలకమైన సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ప్రముఖ జాతీయ దిన పత్రిక ది హిందూ- సీఎస్డిఎస్-లోక్నీతి సంస్థ చేసిన ఎగ… Read More
టీడీపీలో టెన్షన్ .. వైసీపీ నేతలకు టచ్ లో టీడీపీ కీలక నేతలు?ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజేత ఎవరనే విషయం మరి కొద్దిగంటల్లో తేలిపోనుంది . దీంతో ఏపీలో ఉత్కంఠకు తెరపడనుంది. ఒక పక్క ఎగ్జిట్ పోల్స్… Read More
అన్న బాటలో భూకబ్జాలు , బెదిరింపులు .. నయీం చెల్లి, బావ అరెస్ట్తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం మరణించినా నయీం ముఠా కార్యకలాపాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రెండు నెలల క్రితం నయీం బినామీ ఆస… Read More
0 comments:
Post a Comment