హైదరాబాద్ : వినాయక చవితి వచ్చేస్తోంది. మరో పదిరోజుల్లో ఏకదంతుడు పూజలు అందుకోనున్నాడు. అయితే భారీ గణనాథుడి విగ్రహాల తయారీతో పర్యావరణానికి చేటు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పరిసరాలు మరింత పొల్యూట్ అవుతాయి. దీంతో ఏకో ఫ్రెండ్లీ వినాయకుడిని రూపొందించి .. పూజించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఇందులో భాగంగా సినీ హీరో ఆది సాయికుమార్ కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L0eL3h
Thursday, August 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment