Tuesday, August 6, 2019

కశ్మీర్ నాయకులు లేని లోటును ఉగ్రవాదులతో పూడుస్తారా.. కేంద్రంపై రాహుల్ విమర్శలు

న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సందర్భంగా రాజకీయ నేతల అరెస్ట్‌ను విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇప్పటికే టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తప్పుపట్టగా .. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా స్వరం కలిపారు. వారు రాజకీయ నేతలా ఉగ్రవాదులా అని ప్రశ్నించారు రాహుల్. జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లును

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YFV99y

Related Posts:

0 comments:

Post a Comment