మాండ్య : ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్రబాబు. మళ్లీ మోదీ గెలిస్తే ఎన్నికలే ఉండవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదేళ్లలో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేశారని .. ప్రత్యర్థులపై దాడులు చేసి భయాందోళనకు గురిచేశారని విమర్శించారు. ఆయన సోమవారం కర్ణాటకలోని మాండ్యలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడినుంచి కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి బరిలో ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ip0Dld
చెప్పేదొకటి, చేసేదొకటి : ఐదేళ్లలో మోదీ చేసిందేమీ లేదన్న బాబు
Related Posts:
మాధవ్ కు హిందూపూర్ బాధ్యత, జగన్ కీలక నిర్ణయం: అనంత వైసిపి వ్యూహం ఫలించేనా..!టిడిపి కి కంచుకోట గా ఉన్న హిందూపూర నియోజకవర్గం పై వైసిపి అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపి జెసి దివాకర్ రెడ్డి పై సవాల్ విసిరి సంచలనం గా… Read More
ఏపి బంద్ : వైసిపి..జనసేన దూరం, ఉద్యోగ-ప్రజా సంఘాల మద్దతు: హోదా కోసమే..!ఏపికి ప్రత్యేక హోదా అమలు డిమాండ్ చేస్తూ ఏపి బంద్ ప్రారంభమైంది. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజున కేంద్ర తీరుకు నిరసనగా ఢిల్లీకి సెగలు తాకేల… Read More
అమెరికాలో విద్యార్థుల అరెస్ట్: సాయం చేసేందుకు ముందుకొచ్చిన తెలుగు సంఘాలువాషింగ్టన్: ఫేక్ సర్టిఫికేట్లతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్ పోలీసులు వందలాది మంది తెలుగు విద్యార్థులను అరెస్టు చేసిన విషయం తె… Read More
బీజేపీ-కాంగ్రెస్ సరే.. జనసేన మాటేమిటి?: జగన్ ఆశలను పవన్ కళ్యాణ్ దెబ్బకొడతారా?అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు సంస్థలు ప్రీపోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కూడా వచ్చే లోకస… Read More
మంత్రులులేని ప్రభుత్వం-నీళ్లులేని ఫైరింజన్లు: నాంపల్లి ప్రమాదంపై విజయశాంతి నిప్పులుహైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన అగ్ని ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి గురువారం స్పందించారు. ఆమె తెలంగాణ ప్రభుత్వ… Read More
0 comments:
Post a Comment