Sunday, August 4, 2019

హయత్‌నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కథ.. మరెన్నో నిజాలు.. నిందితుడు మామూలోడు కాదుగా..!

హైదరాబాద్‌ : హయత్‌నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కథ ఎన్నో మలుపులు తిరిగింది. మరెన్నో నిజాలు బయటపెట్టింది. దాదాపు పది రోజుల నుంచి మీడియాలో వివిధ కథనాలు వచ్చినా.. నిందితుడు రవిశేఖర్ నోటి నుంచి వచ్చిన నిజాలు విస్మయపరుస్తున్నాయి. దాంతో నిందితుడు మామూలోడు కాదుగా అనే టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో యాభైకి పైగా కేసులు నమోదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZwTMez

Related Posts:

0 comments:

Post a Comment