జమ్ము కశ్మీర్లో నెలకొన్న తాజా పరిణామాలపై హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కొనసాగుతోంది...పార్లమంట్ ఆవరణలో నిర్వహిస్తున్న సమావేశానికి జాతీయ భద్రతా దళాల సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ సెక్రటరీ రాజీవ్ గూబలతోపాటు పలువురు ఉన్నత అధికారులు కశ్మీర్ లోయలో నెలకొన్న తాజ పరిస్థితిపై చర్చిస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా కశ్మీర్లో టెన్షన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T1M4qu
Sunday, August 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment