జమ్ము కశ్మీర్లో నెలకొన్న తాజా పరిణామాలపై హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కొనసాగుతోంది...పార్లమంట్ ఆవరణలో నిర్వహిస్తున్న సమావేశానికి జాతీయ భద్రతా దళాల సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ సెక్రటరీ రాజీవ్ గూబలతోపాటు పలువురు ఉన్నత అధికారులు కశ్మీర్ లోయలో నెలకొన్న తాజ పరిస్థితిపై చర్చిస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా కశ్మీర్లో టెన్షన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T1M4qu
కశ్మీర్ పై రేపే కీలక నిర్ణయం..!? అమిత్ షా అత్యవసర సమావేశం..!!
Related Posts:
కరోనా అప్డేట్ : తెలంగాణలో భారీగా కొత్త కేసులు... మరో 9 మంది మృతితెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధ,గురువారం(ఏప్రిల్ 14,15) కేసుల సంఖ్య 3వేల మార్క్ని దాటింది. బుధవారం (ఏప్రిల్ 14 ) రాత్రి 8గంటల… Read More
తమిళ హస్యనటుడు వివేక్ కన్నుమూత: షాక్లో కోలీవుడ్చెన్నై: ప్రఖ్యాత తమిళ హాస్య నటుడు వివేక్ కన్నుమూశారు. ఈ తెల్లవారు జామున చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 59 సంవత్సరాలు.… Read More
నేడే తిరుపతి,నాగార్జున సాగర్ ఉపఎన్నికలు... అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు...ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లోక్సభ స్థానానికి,తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి శనివారం(ఏప్రిల్ 17) ఉపఎన్నిక జరగనుంది. పోలింగ్కి సంబంధించి ఎన… Read More
భారత్ లో కరోనా కల్లోలం: రోజువారీ కేసుల రికార్డ్ బ్రేక్ 2,17,353 కొత్త కేసులు, 1,185 మరణాలుఊహించని విధంగా పెరుగుతున్న కేసులతో భారత దేశంలో కరోనా దారుణ పరిస్థితులకు కారణం అవుతుంది. భారతదేశం గత 24 గంటల్లో 2,17,353 కరోనావైరస్ కొత్త కేసులను నమోదు… Read More
దేవుళ్ల చిత్రపటాల ముందు బిడ్డ నరబలి.. ఎవరో ఆ విషయం చెప్పడంతో... సూర్యాపేట ఘటనలో షాకింగ్ విషయాలుపూజల పేరుతో కొంతమంది తల్లిదండ్రులు కన్నబిడ్డలను బలిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరచుగా వెలుగుచూస్తున్నాయి. రెండు రోజుల క్రితం తమిళనాడులో ఓ తల్లి తన ఇద్… Read More
0 comments:
Post a Comment