ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీచర్ల నియామకంలో జరిగిన ఆలస్యంపై దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఆ మేరకు సోమవారం నాడు మరోసారి విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం పలు అంశాలను ప్రస్తావించింది. అయితే ఇరు రాష్ట్రాల నుంచి హాజరైన చీఫ్ సెక్రటరీలు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎస్కే జోషి న్యాయస్థానంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30qWRgV
ఏపీ, తెలంగాణ టీచర్ల నియామకంలో ఆలస్యంపై విచారణ.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే..!
Related Posts:
ఏపిలో ఇంటర్ ఫలితాలు విడుదల : పలితాల కోసం ఇక్కడ ఇలా....!ఏపిలో ఇంటర్మీడియెట్ రీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల ను ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితా… Read More
ఓటింగ్ శాతం ఎందుకు పెరిగింది, ? కిషన్ రెడ్డిసికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, ఓటింగ్ శాతంలో తేడాలపై బీజేపీ అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిశారు. ఈసీ ప్రకటించిన తేడాలపై ఆయన ఆర్వోను క… Read More
ఓట్లు నాకే పడ్డాయి, అయితే గెలిచేది మాత్రం వైసీపి అభ్యర్థి :కేఏ పాల్కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విన్నూత ప్రచారం చేసి ఓటర్లతోపాటు మీడియాను ఆకట్టుకున్న ఆయన ఎన్నికలకు ముందు చాల జిమ్మిక్కులే చేశారు.… Read More
చంద్రబాబు పై ప్రతిపక్షం ముప్పేట దాడి..! త్వరలో మాజీ కావటం తథ్యమంటోన్న వైసీపి..!!విజయవాడ/హైదరాబాద్ : ఏపి ప్రభుత్వంతో పాటు చంద్రబాబు పై ప్రతిపక్ష పార్టీ పక్కా మైండ్ గేమ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వైసీపి కి చెందిన ప్రముఖ నేతలందరూ… Read More
సులావసీ ద్వీపంలో 6.8 తీవ్రతతో భూకంపంజకార్తా : ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. సులావసీ ద్వీపంలో శుక్రవారం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8గా రికార్డైంది. భూకంపం… Read More
0 comments:
Post a Comment