హైదరాబాద్ : మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలపై మరో పోరాటానికి పావులు కదుపుతున్నారు. అడవిపుత్రుల సహజ సిద్దమైన ఆస్తి యురేనియం రూపంలో నిక్షిప్తమై ఉంటే ప్రభుత్వ పెద్దలు దాన్ని కొల్లగొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని, ఇది ముమ్మాటికి ఆక్షేపనీయమని, ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాసే కార్యక్రమానికి ఉపక్రమిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. యురేనియం తవ్వకాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Ndt2w
మరో పోరాటానికి రేవంత్ రెడ్డి శ్రీకారం..! యురేనియం తవ్వకాలను అస్త్రంగా మార్చుకోనున్న కాంగ్రెస్ ఎంపీ.
Related Posts:
Fact Check:మురుగు నీరు ప్రవహించే ఆ రహదారి మోడీ నియోజకవర్గంలోనిదా..?న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. తవ్వివున్న రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తోందంటూ ఇది ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణ… Read More
కేటీఆర్ సీఎం అయితే.. మొన్న షకీల్, నేడు దానం నాగేందర్.. పెరుగుతోన్న మద్దతుతెలంగాణ సీఎంగా కేటీఆర్ను చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మొన్న బోదన్ ఎమ్మెల్యే షకీల్ కామెంట్ చేయగా.. నేడు దానం నాగేందర్ స్పందించారు. కేటీఆర్ సీఎం అయితే… Read More
రాజు గారి రాజసం చూడూ.. పంచె కట్టుతో.. సీఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది నీడన..వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏం చేసినా సంచలనమే. సొంత పార్టీని, సీఎం జగన్ను విమర్శించి.. వైసీపీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. ఆయనపై నేతల… Read More
ట్రంప్ కు టిక్ టాక్ ఝలక్- అమెరికాలో యాప్ నిషేధించినా వెబ్సైట్ నడిపించాలని నిర్ణయం...చైనాతో వాణిజ్య యుద్ధంలో భాగంగా ఆ దేశానికి చెందిన టిక్ టాక్ యాప్పై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి టిక్ … Read More
ఒంటరి తోడేలు తరహా దాడి...ఢిల్లీలో భారీ పేలుళ్లకు ఐసిస్ స్పాట్... 'అయోధ్యలో రామ మందిరం'కు ప్రతీకారంగాపెను ముప్పు తప్పింది. పోలీసుల అప్రమత్తతో భారీ ఉగ్ర కుట్ర బయటపడింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రతీకారంగా ఢిల్లీలో భారీ పేలుళ్లకు చేసిన కుట్రను … Read More
0 comments:
Post a Comment