హైదరాబాద్ : మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలపై మరో పోరాటానికి పావులు కదుపుతున్నారు. అడవిపుత్రుల సహజ సిద్దమైన ఆస్తి యురేనియం రూపంలో నిక్షిప్తమై ఉంటే ప్రభుత్వ పెద్దలు దాన్ని కొల్లగొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని, ఇది ముమ్మాటికి ఆక్షేపనీయమని, ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాసే కార్యక్రమానికి ఉపక్రమిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. యురేనియం తవ్వకాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Ndt2w
మరో పోరాటానికి రేవంత్ రెడ్డి శ్రీకారం..! యురేనియం తవ్వకాలను అస్త్రంగా మార్చుకోనున్న కాంగ్రెస్ ఎంపీ.
Related Posts:
2 కుండలు పగులగొట్టి... జగన్ ఎక్కడ దాక్కున్నావ్: బాబు ఆగ్రహం, మోడీ సభకు వైసీపీ సహకారంఅమరావతి/గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ టీడీపీ, లెఫ్ట్ పార్టీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. గో బ్యాక్ మోడీ అంటూ కుండలు బద్దలు కొట్టి ఆంద… Read More
చిత్రం విచిత్రం : 3 రోజుల 'పెళ్లి' సందడి.. 3 నిమిషాల్లో \"విడాకులు\"కువైట్ : వివాహబంధంతో ఇద్దరు మనుషులు ఏకం కావడానికి ఎంత పెద్ద తతంగం ఉంటుందో తెలుసుగా. పెళ్లి చూపులు మొదలు వివాహం అయ్యేంతవరకు ఆ సందడి అంతా ఇంతా కాదు. బంధ… Read More
వెదర్ అప్డేట్ : 2,3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు?హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పడనున్నాయి. దక్షిణ తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్సుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్… Read More
జయరాం హత్య వెనుక ఎవరైనా ఉన్నారా, ఎవరీ వీణ!?: శిఖాచౌదరికి అందని నోటీసులు!హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఏపీ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కానీ జయరాం సతీమణి పద్మశ్రీ హైదరాబాదులో ఫిర్యాదు చ… Read More
ప్రధాని మోడీ సౌత్ ఇండియా టూర్.. గుంటూరు పర్యటన గరం గరం.. బీజేపీ vs టీడీపీగుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ మధ్య సయోధ్య బెడిసికొట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ మాట ఇచ్చి తప్పారనేది పసుపు దండు వాదన. అలా క్రమక… Read More
0 comments:
Post a Comment