రాజధాని మీద తన వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైన మంత్రి బొత్సా సత్యానారాయణ మరో సంచలనానికి తెర లేపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో అక్రమాలు జరిగాయని.. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీని మీద బీజేపీ ..టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. తన పేరు మీద ఒక్క ఎకరం ఉన్నా బొత్సా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LaQhob
అమరావతిలో అక్రమాలకు ఆధారాలివే.. అసలు కధ ముందుంది..! మంత్రి బొత్సా మరో సంచలనం!!
Related Posts:
ఇదే ఆ రహస్యం: అక్కడ ముడిచమురు ధరలు పెరిగినా ఇక్కడ పెరగని పెట్రోల్ డీజిల్ ధరలుసంవత్సరం పొడవునా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్క ఎన్నికల సమయంలో మాత్రమే స్థిరత్వాన్ని పాటిస్తున్నాయి. ఒక్కసారి అంతర్జాతీయ ఇంధనం ధరల్లో స్వల్ప పె… Read More
నీరవ్ మోడీ కేసులో తప్పుడు నిర్ణయం ఈడీ డైరెక్టర్పై వేటు వేసిన కేంద్రంఢిల్లీ : ఆర్థిక నేరస్థులైన నీరవ్ మోడీ, విజయ్ మాల్యా కేసు విచారణాధికారి బదిలీ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్ చిక్కుల్లో పడ్డారు. తప… Read More
జగన్ కు దేవినేని ఉమా సవాల్: దమ్ముంటే ఆ పేర్లు బయట పెట్టండి: జగన్ ఓటమి అంగీకరించారు..!వైసిపి అధినేత జగన్ పై టిడిపి నేత దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఒకే సామాజిక వర్గానికి చెందిన 40 మంది డీఎస్పీలకు ప్రమోషన్లు ఇచ్చిందని ఆరో… Read More
విప్రో ఉద్యోగుల ఖాతాలు హ్యాక్ దర్యాప్తు ప్రారంభించిన కంపెనీఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగుల ఖాతాలు హ్యాక్ అయినట్లు ప్రకటించింది. అడ్వాన్స్డ్ ఫిషింగ్ ద్వారా సైబర్ దాడి జరిగినట్లు చెప్పింది. దీనిపై దర్యాప్తు ప్రార… Read More
అప్పుడే మొదలైందా ..!? ఆ టీవీ చానల్లకు తన పవరేంటో చూపిస్తానంటూన్న వైసీపీ నేత పీవీపీ !ప్రముఖ నిర్మాత, వైఎస్ఆర్ సిపి విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వర ప్రసాద్ (పివిపి) తనకు వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు రెండు తెలుగు వార్తా ఛానళ్… Read More
0 comments:
Post a Comment