చండీగఢ్: హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ పాకిస్తాన్ జాతీయుడు తిష్ట వేసిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అతని పేరు అలీ ముర్తాజా. పాకిస్తాన్ జాతీయుడు. తొమ్మిది సార్లు అతను అక్రమంగా సరిహద్దులను దాటుకుని పాకిస్తాన్ కు వెళ్లొచ్చినట్లు జిల్లా పోలీసులు గుర్తించారు. ముర్తాజాను అరెస్టు చేసి, జిల్లా న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అతణ్ని 14 రోజుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MEat4U
Tuesday, August 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment