విజయవాడ సత్యనారయణపురంలో దారుణం చేటుచేసుకుంది. భార్య విడాకులు ఇచ్చిందని కక్ష్య పెంచుకున్న భర్త ఆమేను నరికి చంపాడు. అనంతరం తల, మొండాన్ని వేరు చేశాడు. తలను తీసుకుని బయటకు వచ్చాడు. దీంతో గ్రామస్థులకు ఒక్కసారిగా బయాందోళనలకు గురి అయ్యారు. అయితే తలకు తీసుకుని బయటకు వచ్చిన నిందితుడు దాన్ని బుడమేరులో పడేశాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Trqs6X
Sunday, August 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment