Tuesday, August 6, 2019

మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్ దారుణ హత్య.. రెండు నెలల్లో మూడో మర్డర్..!

లక్నో : నేరస్థులు రెచ్చిపోతున్నారు. ఛాయ్ తాగినంత ఈజీగా హత్యలు చేస్తున్నారు. అమాయకుల నుంచి మేధావుల దాకా పొట్టనబెట్టుకుంటున్నారు. ముందు వెనకా ఏమీ ఆలోచించకుండా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అతి కిరాతకంగా ప్రవర్తిస్తూ హత్యలు చేస్తూ పైశాచికంగా మారుతున్నారు. ఆ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన ఘటన చర్చానీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లో మరో మహిళా న్యాయవాది హత్య కలకలం రేపింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Klk0f3

Related Posts:

0 comments:

Post a Comment