జమ్ము కశ్మీర్ విభజనపై వడివడిగా నిర్ణయాలు తీసుకుంటూ, ఊహించని విధంగా రాష్ట్రాన్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన కేంద్రం, అంతే వడివడిగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనను తీసుకువచ్చేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్లో ఎన్నికల నిర్వహాణ,అసెంబ్లీ సీట్ల డీ లిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల కమీషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కశ్మీర్ ఎన్నికలు డీలిమిటేషన్ ప్రక్రియపై ఈసీ సభ్యులు అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/302Adeu
నవంబర్లోనే కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు... ఈసీ సమావేశం..
Related Posts:
హరీశ్ ఔట్, ఈటల డౌట్.. మంత్రివర్గ విస్తరణ మత్లబ్ క్యా హై?హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఊహాగానాలు, మరెన్నో ట్విస్టులు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టి రెండు నెలలు గడిచినా.. కేబినెట్ విస్తరణప… Read More
ప్రజా క్షేత్రంలోకి ఏపి కాంగ్రెస్..! రేపటి నుంచే ప్రత్యేక హోదా భరోసా యాత్ర..!అమరావతి/ హైదరాబాద్ : ఏపిలో పూర్తి నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని అదిగమించేందుకు ప్రజాకార్యక్రమాల రూపకల్పన చేసుకుంటోంది. నేతలతో పాటు… Read More
ప్రతీకారం మొదలెట్టిన సైన్యం.. పుల్వామా దాడి \"మాస్టర్ మైండ్\" ఖేల్ ఖతంపుల్వామా : పుల్వామా ఉగ్రదాడితో ప్రతీకారేచ్ఛకు సన్నద్ధమైంది సైన్యం. ముష్కరుల దొంగదెబ్బకు సరైన సమాధానం చెప్పేందుకు రెడీ అయింది. ఆ క్రమంలో జైషే మహమ్మద్ ఉ… Read More
రజనీకాంత్ పై ఆస్ట్రేలియా పోలీసుల ట్వీట్ వైరల్ .. ట్వీట్ లో మ్యాటర్ ఏంటంటేతలైవా ,సూపర్ స్టార్ రజనీకాంత్కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా తలైవా రజినీకాంత్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా… Read More
`ఫిరాయింపు ఎమ్మెల్యే`లపై టీడీపీ సీనియర్ల గుస్సా: ఎన్నికల ముంగిట్లో భగ్గుకర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీలో సరికొత్త పితలాటకం మొదలైంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని మభ్య పెట్టి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్… Read More
0 comments:
Post a Comment