అమరావతి : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. వరద తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆ క్రమంలో గోదావరి తీర లంక గ్రామాలను అధికారులు అలర్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నంకల్లా ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 8 లక్షల 60 వేల క్యూసెక్కులుగా నమోదైంది. ప్రతి గంటకూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kfbfmr
Sunday, August 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment