బెంగళూరు: చంద్రుడిపైకి ఇండియా మిషన్ చంద్రయాన్-2ను భారత్ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన సంగతి తెలిసిందే. బుధవారం రోజున చంద్రయాన్-2 భూకక్ష్యను వీడి చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించినట్లు ఇస్రో తెలిపింది. ఇక భూకక్ష్యను ఆరోసారి పెంచి ఆ తర్వాత చివరిసారిగా మరోసారి పెంచారు శాస్త్రవేత్తలు. ఈ వ్యవహారమంతా బుధవారం తెల్లవారు జామున 2 గంటల 21 నిమిషాలకు చోటుచేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N1F5g1
Wednesday, August 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment