బెంగళూరు: చంద్రుడిపైకి ఇండియా మిషన్ చంద్రయాన్-2ను భారత్ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన సంగతి తెలిసిందే. బుధవారం రోజున చంద్రయాన్-2 భూకక్ష్యను వీడి చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించినట్లు ఇస్రో తెలిపింది. ఇక భూకక్ష్యను ఆరోసారి పెంచి ఆ తర్వాత చివరిసారిగా మరోసారి పెంచారు శాస్త్రవేత్తలు. ఈ వ్యవహారమంతా బుధవారం తెల్లవారు జామున 2 గంటల 21 నిమిషాలకు చోటుచేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N1F5g1
చంద్రమండలంలోకి చంద్రయాన్-2... ఆగష్టు 20న చంద్రుడి సమీపంకు మిషన్
Related Posts:
కాశ్మీర్ బాధ్యత కేసీఆర్ కు ఇవ్వండి ! ఆయన పరిష్కరిస్తారట.. మోడీకి లేఖ రాస్తానంటున్న కాంగ్రెస్ సీనియర్హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఒంటికాలిపై లేచారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హునుమంతరావు. రాష్ట్ర సమస్యలు పట్టని కేసీఆర్ .. దేశంలో నెలకొన్న ప్రాబ్లమ్స్ పరిష… Read More
ఎన్నికల ఖర్చు అకౌంట్లోనే చూపాలి: ఈసీ స్పష్టీకరణహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ అభ్యర్థులకు ఎన్నికల సంఘం కొన్ని కీలక సూచనలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే ముందురోజు తన ప… Read More
ఇవే నిదర్శనం!: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, కేటీఆర్కు లైన్ క్లియర్ చేస్తున్నారా?హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన తనయుడు, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు లైన్ క్లియర్ చేస్తున్నారా? అంటే… Read More
పెద్దనోట్లు రద్దు చేసినట్లే దీన్ని కూడా రద్దు చేస్తాడేమో: మోడీపై రాహుల్ నిప్పులుదేశం మొత్తాన్ని చౌకీదారులుగా ప్రధాని నరేంద్ర మోడీ మార్చారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీ. ప్రధాని నరేంద్ర మోడీతో సహా, బీజేపీ జాతీయాధ… Read More
నిరుపేద మహిళా రైతును లోక్ సభ బరిలో దింపిన అధికార పార్టీభువనేశ్వర్: ఆమె పేరు ప్రమీలా బిసోయ్. వయస్సు ఆరు పదుల పైనే. నిరుపేద మహిళా రైతు. ఆమెకు ఉన్న వ్యవసాయ భూమి కనీసం ఎకరం కూడా లేదు. ఎకరం కంటే తక్కువ ఉన్న వ్య… Read More
0 comments:
Post a Comment