రాయ్పూర్/హైదరాబాద్ : మూడనమ్మకాలు ఓ నిండు ప్రాణాన్ని బలిచేసుకున్నాయి. సమాజం అధునాతన సాంకేతికతతో ముందుకు పరుగులు తీస్తున్నప్పటికి మరో పక్క మూఢ నమ్మకాలంటూ కొందరూ ఇంకా వెనకబడిపోతున్నారు. ముఖ్యంగా వైద్యపరమైన అంశాల్లో ఇంకా మూర్ఖత్వాన్ని విడనాదలేదు కొంత మంది ప్రజలు. దీంతో బూత వైద్యం, దయ్యం పట్టిందని, చెట్ల పసర్తు వాడాలని, ఒంటిపై వాతలు పెట్టాలంటూ మూఢ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZjMMEZ
వామ్మో.. అదేం వైద్యం రా బాబు.. కళ్లు పొడిచేస్తారు..! త్రిశూలంతో ఒళ్లంతా గుచ్చుతారట..!!
Related Posts:
నిన్న ఎర్రబెల్లి.. నేడు కొప్పుల.. యువరాజే తదుపరి సీఎం..? స్వరం కలుపుతోన్న మంత్రులు..తెలంగాణ రాష్ట్ర తదుపరి సీఎం ఎవరు..? కేసీఆర్ రాజకీయ వారసత్వం ఎవరూ పునికిపుచ్చుకోబోతున్నారు. రేసు లేదు, పేర్లు కూడా లేవు. కానీ తదుపరి సీఎం కేటీఆర్ అని మ… Read More
ఏపీలో ఆర్థిక అత్యవసర పరిస్థితి, తగ్గిన ఆదాయం, పెరిగిన రెవెన్యూ వ్యయం, 8 నెలల్లో 35 వేల కోట్ల అప్పుమాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని డిమాండ్ చేశారు. ఎనిమిది నెలల జగన్ పాలనలో ప్రగ… Read More
సీఎం కేసీఆర్ హత్యకు కుట్ర.. కొడుకు కేటీఆరే చంపుతాడు.. రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలుముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివ… Read More
బీజేపీ వేలితో బీజేపీ కంటినే పొడిచే ప్రయత్నం: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సరికొత్త వ్యూహం: !న్యూఢిల్లీ: దేశ రాజధానిలో త్వరలో నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ప్రస్తుతం దేశం ఎద… Read More
కిషన్ రెడ్డి కాళ్లు పట్టుకొని..కన్నీటి పర్యంతమై: రాజధాని మార్చవద్దంటూ: రైతులకు మంత్రి హామీ..!ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిని కలిసారు. ఆయన కాళ్లను పట్టుకొని ఉద్వేగానికి లోనయ్యారు. రాజధాని తరలించకుండా చూడాలని ప్రాధ… Read More
0 comments:
Post a Comment