Tuesday, August 20, 2019

బోగీలను వదిలి పరుగులు పెట్టిన విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలింజన్..ఎంత దూరం వెళ్లిందంటే..?

విశాఖపట్నం: సాధారణంగా రైలు ప్రమాదం అని విన్నప్పుడు రైలు పట్టాలు తప్పి ఉంటుందనేది ముందుగా మనకు తడుతుంది. రైలు పట్టాలు తప్పడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. ఇక పట్టాలు తప్పి రైళ్లు ప్రమాదానికి గురవుతుంటే... కొన్ని రైళ్లు మాత్రం బోగీలను మరిచి అలానే ముందుకు వెళుతున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా విశాఖపట్నంలో ఇలాంటిదే వెలుగు చూసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZizAQI

Related Posts:

0 comments:

Post a Comment