మహబూబ్ నగర్: ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మహబూబ్ నగర్ న్యాయస్థానం సోమవారం ఉదయం ఈ మేరకు ఈ వారెంట్ ను ఇచ్చింది. తన సోదరుడి హత్యకేసులో అనుమానితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటున్న కేఏ పాల్.. తదుపరి విచారణకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zb2xhn
Monday, August 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment