హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతుంది. సీఎం కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని మండిపడుతున్నారు. తాజాగా కేసీఆర్పై బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఫైరయ్యారు. కేసీఆర్కు ప్రజల కన్నా .. ప్రాజెక్టులే మిన్న అని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z5t1AR
ప్రజల కన్నా ప్రాజెక్టులే మిన్న.. కేసీఆర్పై దత్తన్న ఫైర్
Related Posts:
రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్టుగా సురినామే దేశాధ్యక్షుడు చంద్రిక -భారత సంతతి నేతగానూ పాపులర్జనవరి 26న జరుగనున్న భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా సురినామే దేశాధ్యక్షుడు చంద్రికపెర్సద్ సంటోఖి హాజరు కాబోతున్నారు. భారత్ ఆహ్వానాన్ని అంగీకరి… Read More
కేరళ సర్కార్ కఠిన ఆంక్షలతో..హుబ్లీ అయ్యప్ప స్వామి ఆలయంకు భక్తుల తాకిడిహుబ్లీ: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంను దర్శించుకునేందుకు కేరళ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడంతో చాలామంది భక్తులు ఈ సారి శబరిమలకు వెళ్లకూడదని నిర్ణయించుకు… Read More
తొలి దశలోనే వారికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వండి: ప్రధాని మోడీకి రఘురామ కృష్ణరాజు లేఖహైదరాబాద్/అమరావతి: దేశ వ్యాప్త కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్… Read More
నిమ్మగడ్డకు టీడీపీ నేతల సన్మానం -ఎస్ఈసీ ఆలయాల సందర్శనలో సంచలనం -చంద్రబాబు విశ్వాసం కోసం..ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలపై వివాదం రోజుకో మలుపు తిరుగుతుండటం, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ మధ్య విభేదాలు తీవ్రస్తాయికి చేరడం, ఎస్ఈసీ నిమ్మ… Read More
డొనాల్డ్ ట్రంప్ రాజీనామా?: అభిశంసనకు ముందే: పదవీకాలం ముగిసినట్టు వెల్లడి: ఊహించని ట్విస్టులువాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతోన్నాయి. వాషింగ్… Read More
0 comments:
Post a Comment