Friday, August 16, 2019

ప్రజల కన్నా ప్రాజెక్టులే మిన్న.. కేసీఆర్‌పై దత్తన్న ఫైర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతుంది. సీఎం కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని మండిపడుతున్నారు. తాజాగా కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఫైరయ్యారు. కేసీఆర్‌కు ప్రజల కన్నా .. ప్రాజెక్టులే మిన్న అని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z5t1AR

0 comments:

Post a Comment