నెల్లూరు : పనికిరాని, పాడేయాల్సిన చికెన్ను దర్జాగా అమ్ముతున్నారు. ఫ్రిజ్లలో నిల్వ ఉంచుతూ జనాలకు కట్టబెడుతున్నారు. కుళ్లిన మాంసం అంటగడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారుల దాడులతో వెలుగుచూసిన ఈ వ్యాపారం విస్మయం కలిగిస్తోంది. ఒకే ఒక్క చికెన్ సెంటర్లో దాదాపు 200 కిలోల మేర నిల్వ ఉంచిన కోడి మాంసం పట్టుబడటం చర్చానీయాంశమైంది. నెల్లూరు జిల్లాలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30hgAQ2
Sunday, August 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment